Category: జాతీయ వార్తలు

“సేవా తీర్థ”తో .. పరిపాలనలో చారిత్రాత్మక మార్పుకి శ్రీకారం చుట్టిన మోడీ…

అక్షర ఆయుధం న్యూస్: భారత పరిపాలనా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. దశాబ్దాల కాలం నాటి పాత మౌలిక సదుపాయాలకు స్వస్తి పలుకుతూ.. అత్యున్నత నిర్ణయాధికార సంస్థలన్నింటినీ ఒకే చోటకు చేరుస్తూ నిర్మించిన కర్తవ్య…

తెలంగాణా కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలలో కూడా అధిక్యం దిశగా బీజేపీ….

అక్షర ఆయుధం న్యూస్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తర తెలంగాణలో హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అందించిన…

వాహనదారుల భారానికి చెక్… టోల్ రేట్లు తగ్గింపు

అక్షర ఆయుధం న్యూస్ : ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తిగా పనిచేయకపోయినా, పూర్తయిన భాగానికి పూర్తి టోల్ వసూలు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రుసుము హైవే కంటే 25 శాతం ఎక్కువ.…

మోదీపై రాహుల్ ఫైర్… సభా హక్కుల ఉల్లంఘన అంటూ బీజేపీ కౌంటర్

అక్షర ఆయుధం న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీపై రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. రాహుల్‌ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌…